Businesses need to pay up to Rs 20 for using Aadhaar services
Businesses need to pay up to Rs 20 for using Aadhaar services
ఆధార్ సంస్థ కొత్త నోటిఫికేషన్ - వ్యాపార సంస్థలు ప్రతి కస్టమర్ వెరిఫికేషన్ కోసం ఇకపై 20 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఆదేశం.
★ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) కీలక ఆదేశాలు జారీ.
★ ప్రయివేటు వ్యాపార సంస్థలకు షాకిచ్చేలా కీలక నిర్ణయం.
★ వ్యాపార సంస్థలు ప్రతి కస్టమర్ వెరిఫికేషన్ కోసం ఇకపై 20 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఆదేశం.
★ అంతేకాదు ప్రతి లావాదేవీ ఆధార్ అధెంటిఫికేషన్ కోసం 50 పైసలు చెల్లించాల్సిన అవసరం ఉందని నోటిఫికేషన్ జారీ.
★ ఇకపై ఆధార్ ధృవీకరణ కోసం వ్యాపార సంస్థలు ప్రతి ఇ-కెవైసి లావాదేవీకి రూ .20 (పన్నులతో సహా) ఆధార్ ప్రమాణీకరణ కోసం 50 పైసలు (పన్నులతో) చెల్లించాలని నోటిఫికేషన్ లో వివరణ.
★ ఆధార్ (ఆధార్ ఆథరైజేషన్ సర్వీసెస్) రెగ్యులేషన్స్ 2019 ప్రకారం ప్రభుత్వ సంస్థలకు, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్కు మినహాయింపు ఇచ్చినట్టు వెల్లడి.
★ అలాగే నోటిఫికేషన్ ప్రకారం,సంబంధిత ఇన్వాయిస్ జారీచేసిన 15 రోజుల్లోని ఈ చెల్లింపులను ఆయా సంస్థలు చెల్లించాల్సి ఉంటుంది.
★ 15 రోజులు దాటితే నెలకు 1.5 శాతం వడ్డీ విధించడంతోపాటు, ఇ-కెవైసి సేవలను నిలిపివేస్తామని హెచ్చరిక.
ఆధార్ సంస్థ కొత్త నోటిఫికేషన్ - వ్యాపార సంస్థలు ప్రతి కస్టమర్ వెరిఫికేషన్ కోసం ఇకపై 20 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఆదేశం.
★ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) కీలక ఆదేశాలు జారీ.
★ ప్రయివేటు వ్యాపార సంస్థలకు షాకిచ్చేలా కీలక నిర్ణయం.
★ వ్యాపార సంస్థలు ప్రతి కస్టమర్ వెరిఫికేషన్ కోసం ఇకపై 20 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఆదేశం.
★ అంతేకాదు ప్రతి లావాదేవీ ఆధార్ అధెంటిఫికేషన్ కోసం 50 పైసలు చెల్లించాల్సిన అవసరం ఉందని నోటిఫికేషన్ జారీ.
★ ఇకపై ఆధార్ ధృవీకరణ కోసం వ్యాపార సంస్థలు ప్రతి ఇ-కెవైసి లావాదేవీకి రూ .20 (పన్నులతో సహా) ఆధార్ ప్రమాణీకరణ కోసం 50 పైసలు (పన్నులతో) చెల్లించాలని నోటిఫికేషన్ లో వివరణ.
★ ఆధార్ (ఆధార్ ఆథరైజేషన్ సర్వీసెస్) రెగ్యులేషన్స్ 2019 ప్రకారం ప్రభుత్వ సంస్థలకు, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్కు మినహాయింపు ఇచ్చినట్టు వెల్లడి.
★ అలాగే నోటిఫికేషన్ ప్రకారం,సంబంధిత ఇన్వాయిస్ జారీచేసిన 15 రోజుల్లోని ఈ చెల్లింపులను ఆయా సంస్థలు చెల్లించాల్సి ఉంటుంది.
★ 15 రోజులు దాటితే నెలకు 1.5 శాతం వడ్డీ విధించడంతోపాటు, ఇ-కెవైసి సేవలను నిలిపివేస్తామని హెచ్చరిక.
0 Response to "Businesses need to pay up to Rs 20 for using Aadhaar services"
Post a Comment