Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Businesses need to pay up to Rs 20 for using Aadhaar services

Businesses need to pay up to Rs 20 for using Aadhaar services
 ఆధార్‌ సంస్థ కొత్త నోటిఫికేషన్‌ -  వ్యాపార సంస్థలు ప్రతి కస్టమర్ వెరిఫికేషన్ కోసం ఇకపై 20 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఆదేశం.


★ యూనిక్‌  ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) కీలక ఆదేశాలు జారీ.

★ ప్రయివేటు వ్యాపార  సంస్థలకు  షాకిచ్చేలా కీలక  నిర్ణయం.

★ వ్యాపార సంస్థలు ప్రతి కస్టమర్ వెరిఫికేషన్ కోసం ఇకపై 20 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఆదేశం.

★ అంతేకాదు ప్రతి లావాదేవీ  ఆధార్‌ అధెంటిఫికేషన్‌  కోసం 50 పైసలు చెల్లించాల్సిన అవసరం ఉందని  నోటిఫికేషన్‌ జారీ.

★ ఇకపై ఆధార్‌ ధృవీకరణ  కోసం వ్యాపార సంస్థలు ప్రతి ఇ-కెవైసి లావాదేవీకి రూ .20 (పన్నులతో సహా) ఆధార్ ప్రమాణీకరణ కోసం 50 పైసలు (పన్నులతో) చెల్లించాలని నోటిఫికేషన్ లో వివరణ.

★ ఆధార్ (ఆధార్ ఆథరైజేషన్ సర్వీసెస్) రెగ్యులేషన్స్ 2019 ప్రకారం  ప్రభుత్వ సంస్థలకు, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్‌కు మినహాయింపు ఇచ్చినట్టు వెల్లడి.

★ అలాగే నోటిఫికేషన్ ప్రకారం,సంబంధిత ఇన్వాయిస్ జారీచేసిన 15 రోజుల్లోని ఈ చెల్లింపులను  ఆయా సంస్థలు చెల్లించాల్సి ఉంటుంది.

★ 15 రోజులు దాటితే  నెలకు 1.5 శాతం వడ్డీ  విధించడంతోపాటు, ఇ-కెవైసి సేవలను నిలిపివేస్తామని  హెచ్చరిక. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Businesses need to pay up to Rs 20 for using Aadhaar services"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0