Employee's minimum pension 2 thousands - Details
కనీస పింఛను రూ.2 వేలు!
★ ఉద్యోగుల భవిష్యనిధి పింఛనుదారులకు కొంత ఊరట కలిగించేలా కనీస పింఛను రూ.2 వేలకు పెంచేందుకు ఈపీఎఫ్వో కసరత్తు.
★ ఈ మేరకు పలు ప్రతిపాదనలను ఈపీఎఫ్వో ఉన్నతస్థాయి కమిటీ నివేదికలో పొందుపరిచింది.
★ ఇటీవల జరిగిన ఈపీఎఫ్వో ట్రస్టీల సమావేశంలో కనీస పింఛను పెంపు విషయమై అధికారికంగా నిర్ణయం వెలువడాల్సినప్పటికీ కేంద్రం నుంచి అనుమతి రాకపోవడంతో వాయిదా.
★ కనీస పింఛను రూ.6 వేలకు పెంచాలన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధుల డిమాండ్ను పింఛను అమలు కమిటీ తిరస్కరించింది.
★ పింఛనుదారులకు డీఏ చెల్లించడం కుదరదని ప్రతిపాదించింది. మరోవైపు ఈపీఎఫ్-95 పథకంలో మార్పులు చేసేందుకు సంస్థ కసరత్తు.
★ రూ.2 వేల కనీస పింఛనుపై రానున్న సీబీటీ సమావేశంలోగా స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశమున్నట్లు ఈపీఎఫ్వో వర్గాలు వెల్లడి.
★ కనీస పింఛను రూ.2 వేలకు పెంచాలని భావిస్తున్న నేపథ్యంలో మరిన్ని సంస్కరణలను ఈపీఎఫ్వో పరిశీలిస్తోంది.
★ నిర్వహణ భారం పెరగనుండటంతో అదనపు పింఛను మొత్తాన్ని కేంద్రం బడ్జెట్ ద్వారా ఇవ్వాలని ఉన్నతస్థాయి కమిటీ సూచన.
★ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలు పెంచే అవకాశం.
★ పింఛను పెంపుపై ఉన్నతస్థాయి కమిటీ నివేదికలో పలు సంస్కరణలతో కేంద్ర మంత్రివర్గానికి సమర్పణ.
★ అక్కడ ఆమోదం పొందాక నివేదిక వెల్లడి కానున్నాయి.
★ ఉద్యోగుల భవిష్యనిధి పింఛనుదారులకు కొంత ఊరట కలిగించేలా కనీస పింఛను రూ.2 వేలకు పెంచేందుకు ఈపీఎఫ్వో కసరత్తు.
★ ఈ మేరకు పలు ప్రతిపాదనలను ఈపీఎఫ్వో ఉన్నతస్థాయి కమిటీ నివేదికలో పొందుపరిచింది.
★ ఇటీవల జరిగిన ఈపీఎఫ్వో ట్రస్టీల సమావేశంలో కనీస పింఛను పెంపు విషయమై అధికారికంగా నిర్ణయం వెలువడాల్సినప్పటికీ కేంద్రం నుంచి అనుమతి రాకపోవడంతో వాయిదా.
★ కనీస పింఛను రూ.6 వేలకు పెంచాలన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధుల డిమాండ్ను పింఛను అమలు కమిటీ తిరస్కరించింది.
★ పింఛనుదారులకు డీఏ చెల్లించడం కుదరదని ప్రతిపాదించింది. మరోవైపు ఈపీఎఫ్-95 పథకంలో మార్పులు చేసేందుకు సంస్థ కసరత్తు.
★ రూ.2 వేల కనీస పింఛనుపై రానున్న సీబీటీ సమావేశంలోగా స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశమున్నట్లు ఈపీఎఫ్వో వర్గాలు వెల్లడి.
★ కనీస పింఛను రూ.2 వేలకు పెంచాలని భావిస్తున్న నేపథ్యంలో మరిన్ని సంస్కరణలను ఈపీఎఫ్వో పరిశీలిస్తోంది.
★ నిర్వహణ భారం పెరగనుండటంతో అదనపు పింఛను మొత్తాన్ని కేంద్రం బడ్జెట్ ద్వారా ఇవ్వాలని ఉన్నతస్థాయి కమిటీ సూచన.
★ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలు పెంచే అవకాశం.
★ పింఛను పెంపుపై ఉన్నతస్థాయి కమిటీ నివేదికలో పలు సంస్కరణలతో కేంద్ర మంత్రివర్గానికి సమర్పణ.
★ అక్కడ ఆమోదం పొందాక నివేదిక వెల్లడి కానున్నాయి.
0 Response to "Employee's minimum pension 2 thousands - Details "
Post a Comment