It's just time to tell the lessons
- పాఠాలు చెప్పేందుకే ఇక సమయమంతా
- పనిగంటల ఆదాకు డిజిటలైజేషన్
- దిల్లీ పాఠశాలల్లో వినూత్న ప్రయత్నం
చదువు చెప్పేదెప్పుడు?
ఇంత సమయాన్ని పరీక్షలకు సంబంధించిన పనుల కోసమే ఉపాధ్యాయులు వెచ్చిస్తుంటే వారు పిల్లలకు పాఠాలు బోధించేదెప్పుడు..? ఇదే ప్రశ్న దిల్లీ విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియాకు వచ్చింది. పరీక్షలకు సంబంధించిన పనులన్నీ ఉపాధ్యాయులు మాన్యువల్గా చేస్తుండటం వల్లనే బోధనేతర పనులకు సమయం ఎక్కువగా వృథా అవుతోందని గుర్తించారు.సమయం ఆదాకు ట్యాబ్లు
ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేందుకే ఎక్కువ సమయం వెచ్చించాలంటే పరీక్షల సమాధాన పత్రాలు దిద్దిన తరవాత చేసే పనులన్నీ ఇక కంప్యూటర్ ట్యాబ్లెట్లో నిక్షిప్తం చేయాలని మంత్రి ఆదేశించారు. అనేక పత్రాలపై ఫలితాలు నమోదు చేసే అవసరం లేకుండా వివరాలను ట్యాబ్లో నమోదు చేస్తారు. ఇలా చేయడం వల్ల సమయం చాలా ఆదాఅవుతుంది.
60 వేల మంది
దిల్లీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు
50 గం టలు..
ఏడాదిలో ఒక ఉపాధ్యాయుడు పరీక్షపత్రాలు దిద్దేందుకు వెచ్చిస్తున్న సమయమిది.
310 గంటలు..
ఒక ప్రధానోపాధ్యాయుడు ప్రోగ్రెస్ కార్డుల తయారీ తదితర పనులకు కేటాయిస్తున్న సమయమిది..
30 లక్షల పని గంటలు..
మొత్తం ఉపాధ్యాయులు సగటున పరీక్షల కోసం వెచ్చిస్తున్న సమయం
0 Response to "It's just time to tell the lessons"
Post a Comment