Swdesam lone Videsee Chaduvu
స్వదేశంలోనే విదేశీ చదువు.
పేరొందిన వర్సిటీల ప్రాంగణాల ఏర్పాటుకు పచ్చజెండా హెచ్ఈసీఐ బిల్లు ముసాయిదాలో ప్రతిపాదన విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివేం దుడు అక్కడకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన దేశంలోనే ఆ వర్సిటీల ప్రాంగణాలను ఏర్పాటు చేయిం చడానికి కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది . విపక్షంగా ఉన్నప్పుడు భాజపా ఈ విధానాన్ని వ్యతిరేకించింది . దీనిని పక్కన పెట్టి . . . విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు తమ ప్రాంగణాలను
( ఆస్పోర్ క్యాంపస్ లను) మన వద్ద తెరవడానికి మానవ వనరుల అభివృద్ధి ( హెచ్చార్లీ ) మంత్రిత్వశాఖ ఎట్టకేలకు అంగీకారం తెలిపింది . ' భారత ఉన్నత విద్య కమిషన్( హెచ్ సీఐ ) బిల్లు - 2018లో చేర్చిన ప్రతిపాదనల్లో ఇదొక కీలకాంశం . ప్రతిష్టాత్మక వర్సిటీలనే దేశంలోకి అనుమతిస్తారు . నియంత్రణ వ్యవ స్థకు లోబడి అవి పనిచేయాల్సి ఉంటుంది . విదేశీ వర్చి టెలను రప్పించడానికి 2014లో నరేంద్రమోదీ సర్కారు కేంద్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే వాణిజ్య మంత్రిత్వ శాఖ మొగ్గు చూపింది . విద్యారం గంలో 100 % విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆస్కారం ఉండడంతో ఆ అవ కాశాన్ని సద్విని యోగం చేసుకోవా అని భావించింది . దేశంలోని ఉన్నత విద్యాసంస్థలకు ముప్పు రావచ్చనే ఉద్దేశంతో హెచ్చార్టీ మంత్రిత్వ శాఖ ఇంతవరకు దీనికి సానుకూలత వ్యక్తపరచలేదు . మన దేశంలో అమల్లో ఉన్న నిబంధనలను అనుసరించ కుండా విదేశీ సంస్థలు ఇక్కడెలా పనిచేస్తాయనే అభ్యం తరాలు తలెత్తడమూ మరో కారణం . ఇప్పుడు మాత్రం వైఖరి మారింది .
పేరొందిన వర్సిటీల ప్రాంగణాల ఏర్పాటుకు పచ్చజెండా హెచ్ఈసీఐ బిల్లు ముసాయిదాలో ప్రతిపాదన విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివేం దుడు అక్కడకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన దేశంలోనే ఆ వర్సిటీల ప్రాంగణాలను ఏర్పాటు చేయిం చడానికి కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది . విపక్షంగా ఉన్నప్పుడు భాజపా ఈ విధానాన్ని వ్యతిరేకించింది . దీనిని పక్కన పెట్టి . . . విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు తమ ప్రాంగణాలను
( ఆస్పోర్ క్యాంపస్ లను) మన వద్ద తెరవడానికి మానవ వనరుల అభివృద్ధి ( హెచ్చార్లీ ) మంత్రిత్వశాఖ ఎట్టకేలకు అంగీకారం తెలిపింది . ' భారత ఉన్నత విద్య కమిషన్( హెచ్ సీఐ ) బిల్లు - 2018లో చేర్చిన ప్రతిపాదనల్లో ఇదొక కీలకాంశం . ప్రతిష్టాత్మక వర్సిటీలనే దేశంలోకి అనుమతిస్తారు . నియంత్రణ వ్యవ స్థకు లోబడి అవి పనిచేయాల్సి ఉంటుంది . విదేశీ వర్చి టెలను రప్పించడానికి 2014లో నరేంద్రమోదీ సర్కారు కేంద్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే వాణిజ్య మంత్రిత్వ శాఖ మొగ్గు చూపింది . విద్యారం గంలో 100 % విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆస్కారం ఉండడంతో ఆ అవ కాశాన్ని సద్విని యోగం చేసుకోవా అని భావించింది . దేశంలోని ఉన్నత విద్యాసంస్థలకు ముప్పు రావచ్చనే ఉద్దేశంతో హెచ్చార్టీ మంత్రిత్వ శాఖ ఇంతవరకు దీనికి సానుకూలత వ్యక్తపరచలేదు . మన దేశంలో అమల్లో ఉన్న నిబంధనలను అనుసరించ కుండా విదేశీ సంస్థలు ఇక్కడెలా పనిచేస్తాయనే అభ్యం తరాలు తలెత్తడమూ మరో కారణం . ఇప్పుడు మాత్రం వైఖరి మారింది .
0 Response to "Swdesam lone Videsee Chaduvu"
Post a Comment