Committee on privatization of trains
రైళ్ల ప్రైవేటీకరణకు కమిటీ
50 స్టేషన్ల అభివృద్ధి ,
150 రైళ్ల ప్రైవేటీకరణకు నిర్ణయం.
నిర్ణీత కాలపరిమితితో దేశంలోని 150 పాసింజర్ రైళ్లను ప్రైవేటీకరించేందుకు , 50 రైల్వే స్టేషన్లను ప్రైవేటు ఆపరేటర్లకు ఇచ్చేందుకు కేంద్రం మరో అడుగువేసింది . ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు టాస్క్ ఫోర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది . ఇటీవల నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఈ విషయమై రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ కు ఇటీ | వల లేఖ రాశారు . ప్రభుత్వం ఏర్పాటుచేసే సాధికా రిక యంత్రాంగం ( కమిటీ ) ఈ ప్రక్రియ అమలు తీరుని పర్యవేక్షిస్తుందని ఆయన ఆ లేఖలో తెలి పారు . వీకే యాదవ్ , అమితాబ్ తోపాటు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి , గృహ , పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఉంటారు . రైల్వే బోర్డు ఇంజనీరింగ్ సభ్యుడు , ట్రాఫిక్ రైల్వే బోర్డు సభ్యుడిని కూడా ఈ సాధికారిక యంత్రాంగంలోభాగం చేయాలని అమి తాబ్ కాంత్ తెలి పారు . ' ప్రపంచ స్థాయి ప్రమాణాలకు దీటుగా తొలుత కనీసం 50 రైల్వేస్టేషన్లను నవీకరించాలి . అలాగే అంతర్జా తీయస్థాయి సదుపాయాలతో , ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో మొదటిదశలో 150 రైళ్లను నడపడానికి రైల్వే శాఖ ప్రైవేటు ఆపరేటర్లకు ఇప్ప టికే అనుమతి ఇచ్చింది ' అని అమితాబ్ కాంత్ పేర్కొన్నారు . బిడ్డింగ్ ప్రక్రియను ఆమోదించే అధి కారం ఈ కమిటీకే ఉంటుంది . ' ఆరు విమానాశ్ర యాలను ప్రైవేటీకరించడంతో వచ్చిన ఫలితాలను బేరీజు వేస్తే , సాధికారిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నాం ' అని ఆయన అన్నారు .
50 స్టేషన్ల అభివృద్ధి ,
150 రైళ్ల ప్రైవేటీకరణకు నిర్ణయం.
నిర్ణీత కాలపరిమితితో దేశంలోని 150 పాసింజర్ రైళ్లను ప్రైవేటీకరించేందుకు , 50 రైల్వే స్టేషన్లను ప్రైవేటు ఆపరేటర్లకు ఇచ్చేందుకు కేంద్రం మరో అడుగువేసింది . ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు టాస్క్ ఫోర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది . ఇటీవల నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఈ విషయమై రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ కు ఇటీ | వల లేఖ రాశారు . ప్రభుత్వం ఏర్పాటుచేసే సాధికా రిక యంత్రాంగం ( కమిటీ ) ఈ ప్రక్రియ అమలు తీరుని పర్యవేక్షిస్తుందని ఆయన ఆ లేఖలో తెలి పారు . వీకే యాదవ్ , అమితాబ్ తోపాటు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి , గృహ , పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఉంటారు . రైల్వే బోర్డు ఇంజనీరింగ్ సభ్యుడు , ట్రాఫిక్ రైల్వే బోర్డు సభ్యుడిని కూడా ఈ సాధికారిక యంత్రాంగంలోభాగం చేయాలని అమి తాబ్ కాంత్ తెలి పారు . ' ప్రపంచ స్థాయి ప్రమాణాలకు దీటుగా తొలుత కనీసం 50 రైల్వేస్టేషన్లను నవీకరించాలి . అలాగే అంతర్జా తీయస్థాయి సదుపాయాలతో , ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో మొదటిదశలో 150 రైళ్లను నడపడానికి రైల్వే శాఖ ప్రైవేటు ఆపరేటర్లకు ఇప్ప టికే అనుమతి ఇచ్చింది ' అని అమితాబ్ కాంత్ పేర్కొన్నారు . బిడ్డింగ్ ప్రక్రియను ఆమోదించే అధి కారం ఈ కమిటీకే ఉంటుంది . ' ఆరు విమానాశ్ర యాలను ప్రైవేటీకరించడంతో వచ్చిన ఫలితాలను బేరీజు వేస్తే , సాధికారిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నాం ' అని ఆయన అన్నారు .
0 Response to "Committee on privatization of trains"
Post a Comment