RBI News
- ఆర్బీఐ కీలక నిర్ణయం . .
- రిటైల్స్ లోన్స్ , క్రెడిట్ కార్డుల జారీలో మధ్యవర్తిత్వం వద్దు.
- బ్యాంక్ అధికారులే కే.వై. యస్ ప్రక్రియ పూర్తి చేయాలి , దీని కోసం ఏజెంట్లను నియమించుకోకూడదు
- బ్యాంకులను ఆదేశించిన రిజర్వు బ్యాంక్ .
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బీఐ ) కీలక నిర్ణయం తీసుకుంది . దీంతో బ్యాంక్ కస్టమర్లకు పరోక్షంగా ప్రయోజనం కలుగనుంది . డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ ( డీఎన్ఏ ) ను నియమించుకోవద్దని ఆదేశించింది . డీఎన్ఏ ఏజెంట్లు సాధారణంగా రిటైల్ లోన్స్ విక్రయం , రుణ గ్రహీతల డాక్యుమెంట్ల వెరిఫికేషన్ వంటి పనులు చూసుకుంటూ ఉంటారు . ప్రస్తుతం పర్సనల్ లోన్స్ , క్రెడిట్ కార్డులు , కన్సూమర్ క్రెడిట్ వంటి రిటైల్ రుణాలు చాలా వరకు డీఎస్పీ మార్గంలోనే వస్తున్నాయి . బ్యాంకింగ్ పరిశ్రమ నిపుణుల సూచనల మేరకు ఆర్టీఐ ఈ దిశగా ఆడుగులు వేసినట్లు తెలిసింది . డేటా బెస్ట్ ( సమాచార తస్కరణ ) కేసులను నియంత్రించాలనే లక్ష్యంతోఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది . అలాగే ఈ చర్య ద్వారా నిర్వహణ సమస్యలు కూడా తగ్గుతాయని ఆ ఆంటీ భావిస్తోంది . అయితే బ్యాంకులు మాత్రం ఆర్బీఐ నిర్ణయంతో భయపడుతున్నాయి .
కన్సూమర్ లోన్స్ , క్రెడిట్ కార్డ్స్ జారీ తగ్గుతుందని ఆందోళన చెందుతున్నాయి . ఈ అంశానికి సంబంధించి బ్యాంకులు , ఇతర ఆర్థిక సంస్థలు ఆర్జీఐని , కేంద్ర ప్రభుత్వాన్ని కలవాలని భావిస్తున్నాయి . ' ఏజెంట్లు పాత్ర కొద్ది వరకు మాత్రమే ఉంటుందని ఆర్బీఐ విశ్వాసిస్తోంది . కేవైసీ ప్రక్రియలోని రుణ గ్రహీతల ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ను బ్యాంక్ అధికారులే నిర్వహించాలని భావిస్తోంది . ఔట్ సోర్సింగ్ వారు ఈ పని చేయకూడదని చెబుతోంది . రుజు గ్రహీతల వివరాలు దుర్వినియోగం అయ్యాయనే సంఘటనలు ఆర్బీఐ ద ష్టికి వచ్చి ఉండొచ్చు ' అని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి . ఈ మంది సభ్యులుగా ఉన్న ఫైనాన్షియల్ యాక్షన్ టస్క్ ఫోర్బ్స్ ( ఎఫ్ఏటీఎఫ్ ) అనుసరిస్తున్న నిబంధనలకు అనుగుణంగానే ఆర్టీఐ తాజా నిర్ణయం ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి . ఎఫ్పీటీఫ్ అనేది . ఇంటర్ గవర్నమెంట్ బాడీ . మనీ లాండరింగ్ , టెర్రరిస్ట్ ఫైనాన్షింగ్ వంటి పలు సమస్యలను ఎదుర్కొనేందుకు 1989లో ఇది ఏర్పా టైంది .
0 Response to "RBI News "
Post a Comment