AP Government has released new guidelines to make sure who is eligible for pension
ఏ పింఛనుకు - ఎవరు అర్హులు.
60 సంవత్సరాలు ఆపైన వయస్సు కలిగిన వారు అర్హులు . ఈ పరిమితి గిరిజనులకు 50 ఏళ్లకు ఉంటుంది .
వితంతు పింఛను . . . .
వివాహ చట్టం ప్రకారం 18 ఏళ్లు , ఆపై వయస్సు కలిగిన వితంతువులు అర్హులు . భర్త మరణ ధ్రువీకరణ పత్రం ఉండాలి .
వికలాంగ పింఛను . . . .
2 .40 శాతం ఆపైన వికలాంగత్వంతో ఉండి సదరం సర్టిఫికెట్ కలిగి ఉండాలి .
చేనేత కార్మికుల పింఛను . . .
చేనేత , జౌళిశాఖ గుర్తింపు పత్రం కలిగిన 50 ఏళ్లు ఆపైన వయస్సు కలిగిన వారై ఉండాలి .
కల్లు గీత కార్మికులు . . . .
ఎక్సైజ్ శాఖ గుర్తింపు పత్రం కలిగిన 50 ఏళ్ల లోపు , ఆపైన వయస్సు కలిగిన వారై ఉండాలి . మత్స్యకారులు . . . . . .
మత్స్య శాఖ గుర్తింపు పత్రం కలిగిన 50 ఏ లోపు ఆపైన వయస్సు కలిగిన వారై ఉండాలి . ట్రాన్సజెండర్ ( హిజ్రాలు ) . . . ప్రభుత్వ ఆరోగ్యశాఖ ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి . వయస్సు 18 ఏళ్లు , ఆపైన ఉండాలి . డయాలసిస్ . . .
ప్రభుత్వ హాస్పిటల్స్ , వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం స్టేజీ 3 , 4 , 5లలో డయాలసిస్ తీసుకుం టున్న వారు అర్హులు . వయస్సుతో నిమిత్తం ఒంటరి మహిళ . . . . . . .
వయస్సు 40 ఏళ్లు పైబడి ఉండాలి . లబ్దిదారుల జాబితాను సాంఘిక సంక్షేమ శాఖ అందజేస్తుంది .
అభయ హస్తం . . .
అభయ హస్తం పధకంలో కాంట్రిబ్యూషన్ చెల్లి స్తున్న స్వయం సహాయక సంఘ సభ్యులై ఉం డాలి . 60 ఏళ్లు నిండి ఉండాలి .
1 . తలసేమియా , 2 . సికిల్ సెల్ ఎనిమియా వ్యాధి , 8 . ద్వైపాక్షిక బోద వ్యా ధి ( గ్రేడ్ - 4 ) , 4 . తీవ్ర మోఫీలియా ( 2శాతం ఫ్యాక్టర్ 8 లేకరి ) , 5 . పక్షపాతంతో చక్రాల కుర్పీ / మం చానికే పరిమితమైన వారు . 6 . తీవ్రమైన కండరాల బలహీనత , ప్రమాద బాధితులు చక్రాల కుర్చీ / మంచానికే పరిమితమైన వారు . 7 . దీర్ఘకాలిక మూత్ర పిండాల వ్యాధి గ్రస్తులకు ( 3 , 4 , 5 స్టేజీలలో ) డయాలసిస్ చేయించుకున్న వారు . 8 . కుష్టు వ్యాధి గ్రస్తు లు ( బహుళ వైకల్యం ) . 9 . ఆరోగ్యశ్రీ ద్వారా కిడ్నీ కాలేయం , గుండె మార్పిడి చేసుకున్న వ్యాధి గ్రస్తులు పింఛనుకు అర్హులు .
వివరాలు
- పింఛనుకు ఎవరు అర్హులో తెలిపేలా కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది .
- ఏ పెన్షన్కు అర్హు లైనప్పటికీ కుటుంబ ఆదాయం నెలకు గ్రామీణ ప్రాంతాల్లో రూ . 10 వేల లోపు , పట్టణ ప్రాం తాల్లో రూ . 12 వేలు లోపు ఉండాలి .
- మున్సిపల్ , పంచాయతీ , శాశ్వత , ఒప్పదం , ఔట్ సోర్శింగ్ పారిశుధ్య కార్మికులందరూ దీనికి అర్హులే , శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు / పెన్షనర్లు ఆన రులు . సొంతంగా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు.
- ట్యాక్సీ , ఆటో , ట్రాక్టర్లకు మినహాయింపు ఉంటుంది . రైతుల విషయాని కొస్తే భూమి మాగాణి 3 ఎకరాలలోపు ఉండా లి , మెట్ట అయితే 10 ఎకరాల లోపు ఉండా లి .
- రెండు రకాల భూములైతే 10 ఎకరాల లోపు ఉండాలి . కుటుంబ సగటు విద్యుత్ వినియోగం 6 నెలలకు 300 యూనిట్లలోపు ఉండాలి.
- పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగులలోపు కుటుంబ ఆస్తిపై పన్ను చెల్లించే వారై ఉండాలి.
- కుటుంబ సభ్యులు ఎవరూ ఇన్కంటాక్స్ పరిధిలో ఉండకూడదు.
- అర్హత కలిగిన వారు
- ఆధార్ కార్డు , కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రంతో గ్రామ / వార్డు వలంటీరు తెలియ చేస్తే వారు వివరాలను మొబైల్ యాప్లో నమో దు చేస్తారు .
- గ్రామ / వారు సచివాలయాల్లో , మండల / మున్సిపల్ కార్యాలయాల్లోను దరఖాస్తు సమర్పించవచ్చు .
పింఛనుకు అర్హతలివీ . . . . .
వృద్ధాప్య పింఛను....60 సంవత్సరాలు ఆపైన వయస్సు కలిగిన వారు అర్హులు . ఈ పరిమితి గిరిజనులకు 50 ఏళ్లకు ఉంటుంది .
వితంతు పింఛను . . . .
వివాహ చట్టం ప్రకారం 18 ఏళ్లు , ఆపై వయస్సు కలిగిన వితంతువులు అర్హులు . భర్త మరణ ధ్రువీకరణ పత్రం ఉండాలి .
వికలాంగ పింఛను . . . .
2 .40 శాతం ఆపైన వికలాంగత్వంతో ఉండి సదరం సర్టిఫికెట్ కలిగి ఉండాలి .
చేనేత కార్మికుల పింఛను . . .
చేనేత , జౌళిశాఖ గుర్తింపు పత్రం కలిగిన 50 ఏళ్లు ఆపైన వయస్సు కలిగిన వారై ఉండాలి .
కల్లు గీత కార్మికులు . . . .
ఎక్సైజ్ శాఖ గుర్తింపు పత్రం కలిగిన 50 ఏళ్ల లోపు , ఆపైన వయస్సు కలిగిన వారై ఉండాలి . మత్స్యకారులు . . . . . .
మత్స్య శాఖ గుర్తింపు పత్రం కలిగిన 50 ఏ లోపు ఆపైన వయస్సు కలిగిన వారై ఉండాలి . ట్రాన్సజెండర్ ( హిజ్రాలు ) . . . ప్రభుత్వ ఆరోగ్యశాఖ ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి . వయస్సు 18 ఏళ్లు , ఆపైన ఉండాలి . డయాలసిస్ . . .
ప్రభుత్వ హాస్పిటల్స్ , వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం స్టేజీ 3 , 4 , 5లలో డయాలసిస్ తీసుకుం టున్న వారు అర్హులు . వయస్సుతో నిమిత్తం ఒంటరి మహిళ . . . . . . .
చట్ట ప్రకారం భర్త నుంచి విడాకులు పొంది ఉం డాలి . సంవత్సరం క్రితం భర్త నుంచి విడి పోయిన వారై ఉండాలి . భర్త నుంచి విడిపోయి నట్లుగా ఎలాంటి ద్రవీకరణ పత్రం లేనివారు గ్రామ , వార్డు స్థాయిలోని ప్రభుత్వ అధికారుల సాక్ష్యాలతో తహశీల్దార్ నుంచి ధ్రువీకరణ పత్రం పొంది ఉండాలి . వీరు 35 ఏళ్లు . ఆపైన వయస్సు కలిగి ఉండాలి . అవివాహితులుగా ఉండి ఎలాంటి ఆదరణ లేకుండా ఒంటరిగా జీవిస్తుండే వారు అర్హులు . గ్రామాల్లో 30 ఏళ్లు , లేదు .
పట్టణ ప్రాంతాల్లో 35 సంవత్సరాలు ఆపైన వయస్సు కలిగిన వారై ఉండాలి . పింఛను మం జూరు అనంతరం వారు వివాహం చేసుకున్నా లేక ఆర్థికపరంగా జీవనోపాధి పొందినా తక్షణమే పింఛను నిలుపుదల చేసే అధికారం సంబంధిత పెన్షను పంపిణీ అధికారికి ఉంటుంది .
డప్పు కళాకారులు . . . . . . సాంఘిక సంక్షేమ శాఖ గుర్తింపు పొంది ఉండా లి . 50 ఏళ్లు , ఆపై వయస్సు కలిగి ఉండాలి . చర్మకారులు . . .వయస్సు 40 ఏళ్లు పైబడి ఉండాలి . లబ్దిదారుల జాబితాను సాంఘిక సంక్షేమ శాఖ అందజేస్తుంది .
అభయ హస్తం . . .
అభయ హస్తం పధకంలో కాంట్రిబ్యూషన్ చెల్లి స్తున్న స్వయం సహాయక సంఘ సభ్యులై ఉం డాలి . 60 ఏళ్లు నిండి ఉండాలి .
వివిధ రకాల వ్యాధిగ్రస్తులు . . .
1 . తలసేమియా , 2 . సికిల్ సెల్ ఎనిమియా వ్యాధి , 8 . ద్వైపాక్షిక బోద వ్యా ధి ( గ్రేడ్ - 4 ) , 4 . తీవ్ర మోఫీలియా ( 2శాతం ఫ్యాక్టర్ 8 లేకరి ) , 5 . పక్షపాతంతో చక్రాల కుర్పీ / మం చానికే పరిమితమైన వారు . 6 . తీవ్రమైన కండరాల బలహీనత , ప్రమాద బాధితులు చక్రాల కుర్చీ / మంచానికే పరిమితమైన వారు . 7 . దీర్ఘకాలిక మూత్ర పిండాల వ్యాధి గ్రస్తులకు ( 3 , 4 , 5 స్టేజీలలో ) డయాలసిస్ చేయించుకున్న వారు . 8 . కుష్టు వ్యాధి గ్రస్తు లు ( బహుళ వైకల్యం ) . 9 . ఆరోగ్యశ్రీ ద్వారా కిడ్నీ కాలేయం , గుండె మార్పిడి చేసుకున్న వ్యాధి గ్రస్తులు పింఛనుకు అర్హులు .
0 Response to " AP Government has released new guidelines to make sure who is eligible for pension"
Post a Comment