All Teachers should come to schools
ఉపాధ్యాయులంతా స్కూళ్లకు రావాలి యూడైస్ డేటా వెంటనే అప్ డేట్ చేయాలి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు
సాక్షి , అమరావతి : రాష్ట్రంలో విద్యార్థుల సమాచారానికి సంబంధించి ' యూడైస్ డేటా ' పూర్తిస్థాయిలో అప్డేట్ చేయాల్సి ఉన్నందున ప్రభుత్వ పాఠశాలల హెడ్మాస్టర్లు , టీచర్లు , ఇతర సిబ్బంది తప్పని సరిగా పాఠశాలలకు హాజరు కావాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభ ద్రుడు ఉత్తర్వులిచ్చారు . వీరంతా ఈ నెల 22 నుంచే విధులకు హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు . యూ డైస్ డేటా ఆధారంగా రాష్ట్ర విద్యారంగం పనితీరును నీతి ఆయోగ్ పర్యవేక్షిస్తున్నందున త్వరగా పూర్తి చేయాల్సిన అవ సరముందన్నారు .- యూడైస్ డేటాలో చాలా స్కూళ్ల సంఖ్య , టీచర్ల డేటాలో సున్నాలు ఉన్నా యి . పలు స్కూళ్లలో చేరికలు సున్నాలుగా ఉన్నాయి . టీచర్లకు 2019-20లో ఇచ్చిన శిక్షణ , సీఎల్పీ ఫౌండేషన్ ట్రైనింగ్ నమోదు కాలేదు . లైబ్రరీలు , మరుగుదొడ్ల స్థితి గతులపై సమాచారం నమోదు కాలేదు . ల్యాబ్ లు , దివ్యాంగు లైన విద్యార్థుల వివరాలు లేవు . పేరెంట్స్ కమిటీలు , కిచెన్ షెడ్లు , కంప్యూటర్లు , ప్రింటర్లు , తదితర సమాచారం అప్లోడ్ కాలేదు . ఆడి యో , వీడియో పరికరాలు , ఎల్సీడీ ప్రొ జెక్టర్లు , స్కానర్లు తదితరాల వివ రాలు అప్లోడ్ కాలేదు . ఎన్సీసీ , ఎస్ఎస్ , స్కౌట్ , రెడ్ క్రాస్ వివరాలు లేవు .
గ్యాప్ లు లేవని నిర్ధారించాలి
సాక్షి , అమరావతి : రాష్ట్రంలో విద్యార్థుల సమాచారానికి సంబంధించి ' యూడైస్ డేటా ' పూర్తిస్థాయిలో అప్డేట్ చేయాల్సి ఉన్నందున ప్రభుత్వ పాఠశాలల హెడ్మాస్టర్లు , టీచర్లు , ఇతర సిబ్బంది తప్పని సరిగా పాఠశాలలకు హాజరు కావాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభ ద్రుడు ఉత్తర్వులిచ్చారు . వీరంతా ఈ నెల 22 నుంచే విధులకు హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు . యూ డైస్ డేటా ఆధారంగా రాష్ట్ర విద్యారంగం పనితీరును నీతి ఆయోగ్ పర్యవేక్షిస్తున్నందున త్వరగా పూర్తి చేయాల్సిన అవ సరముందన్నారు .- యూడైస్ డేటాలో చాలా స్కూళ్ల సంఖ్య , టీచర్ల డేటాలో సున్నాలు ఉన్నా యి . పలు స్కూళ్లలో చేరికలు సున్నాలుగా ఉన్నాయి . టీచర్లకు 2019-20లో ఇచ్చిన శిక్షణ , సీఎల్పీ ఫౌండేషన్ ట్రైనింగ్ నమోదు కాలేదు . లైబ్రరీలు , మరుగుదొడ్ల స్థితి గతులపై సమాచారం నమోదు కాలేదు . ల్యాబ్ లు , దివ్యాంగు లైన విద్యార్థుల వివరాలు లేవు . పేరెంట్స్ కమిటీలు , కిచెన్ షెడ్లు , కంప్యూటర్లు , ప్రింటర్లు , తదితర సమాచారం అప్లోడ్ కాలేదు . ఆడి యో , వీడియో పరికరాలు , ఎల్సీడీ ప్రొ జెక్టర్లు , స్కానర్లు తదితరాల వివ రాలు అప్లోడ్ కాలేదు . ఎన్సీసీ , ఎస్ఎస్ , స్కౌట్ , రెడ్ క్రాస్ వివరాలు లేవు .
గ్యాప్ లు లేవని నిర్ధారించాలి
- వేసవి సెలవు లు జూన్ 6 తో ముగిసినం దున అన్ని ప్ర భుత్వ , ఎయిడెడ్ స్కూళ్ల హెడ్మాస్టర్లు , టీచర్లు ఈనెల 22 నుంచే స్కూళ్లకు హాజరై యూడైస్ డేటాను అప్డేట్ చేయాలి .
- ఇన్ స్పెక్టింగ్ అధికారులు దీన్ని పరిశీలించి గ్యాలు ఏవీ లేవని నిర్ధారిం చాలి .
- నాడు నేడు పనులు జరుగుతున్న స్కూళ్ల హెడ్మా స్టర్లు , సిబ్బంది జూలై 31 నాటికి పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలి . టీచర్లు , హెడ్మాస్టర్లు బయోమెట్రిక్ హాజరు నమో దు చేయాలి .
- యంత్రాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి . కంటైన్మెంట్ జోన్లు , రెడ్ న్లలో ఉన్న స్కూళ్లకు ఈ నిబం ధనల నుంచి మినహాయింపు ఉంటుంది .
- అయితే యూడైస్ డేటా మాత్రం అప్డేట్ అయ్యేలా చర్యలు చేపట్టాలి .
- ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు స్కూళ్లకు పిల్ల లను రప్పించడం , తరగతులు నిర్వహించేందుకు వీల్లేదు .
- ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే స్కూళ్లరీ ఓపెన్ ఉంటుంది .
- తీవ్ర అనారోగ్య సమస్యలున్న టీచర్లు మెడికల్ డాక్యుమెం ట్లను సమర్పించి సంబంధిత అధికారుల అనుమతితో ఇంటి దగ్గర నుంచి విధులు నిర్వర్తించాలి .
- కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీచర్ల సంఘా లతో చర్చించకుండా స్కూళ్లకు రావాలని ఉత్తర్వులివ్వడంపై ఎన్టీయూ , యూటీఎఫ్ , ఏపీటి ఎఫ్ , ఏపీపీటీఏ , ఫ్యాప్టో , టీఎ యూఎస్ తదితర సంఘాలు నిరసన తెలిపాయి .
- ఈ ఉత్త ర్వులను ఉపసంహరించుకో వాలని డిమాండ్ చేశాయి .
0 Response to "All Teachers should come to schools"
Post a Comment