This is the only option that 90% of parents with no online use have
ఆన్లైన్ క్లాసులతో నో యూజ్ 90 % తల్లిదండ్రులది ఇదే ఒపీనియన్
స్కూల్ కి వెళ్తే ట్యూషన్ , ట్రాన్స్ పోర్టేషన్ , లైబ్రరీ , మెస్ , a యాన్యువల్ , ఆక్టివిటీస్ , టర్మ్ . ఇలా పలు రకాల ఫీజులను మేనేజ్ మెంట్స్ వసూలు చేస్తాయి . కరోనా టీ ఎఫెక్ట్ తో ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు మాత్రమే చెప్తు న్నారు . టీచర్స్ చెప్తున్న దానికే ట్యూషన్ ఫీజు తీసుకో ను వాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది . కిందటేడు ఫీజులే కంటిన్యూ చేయాలని స్పష్టం చేసింది . ప్రైవేట్ పి . స్కూల్స్ మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు . నే ట్యూషన్ ఫీజుతో పాటు అన్నీ పేచేయాలంటున్నా యని హెచ్ఎస్పీఏ సర్వేలో పేరెంట్స్ తెలిపారు .
ఉపయోగం ఉందా అంటే ...
టీచర్లు పిల్లలకు ఇచ్చే అసైన్మెంట్స్ బాధ్యతను పేరెంట్స్ పైనే వేస్తున్నారు . క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి , హోమ్ వర్క్ చేయించే వరకు తల్లిదండ్రులే అన్నీ చూసుకుని టీచర్స్ కి మెయిల్ , వాట్సాప్ లో పం పిస్తున్నారు . ఆన్లైన్ క్లాసుల ద్వారా పిల్లలు చదువు నేర్చుకుంటున్నారని మీరు భావిస్తున్నారా ? అనే ప్ర శ్నకు 90 % మంది ఎలాంటి యూజ్ లేదని చెప్పారు
స్కూల్స్ రీ ఓపెన్ పై ..
ఆగస్ట్ లోస్కూల్స్ ఓపెన్ చేసే అవకాశాలున్నా , ఇ లాంటి పరిస్థితుల్లో వద్దంటున్నారు . పేరెంట్స్ . స్కూల్స్ రీఓపెన్ పై ప్రశ్నించగా , డిఫరెంట్ రెస్పాన్స్ వచ్చింది . జూలో ఓపెన్ చేయాలని 0.9 % , జులైలో అని 5.5 % , లాక్ డౌన్ ఎత్తేశాక అని 3.4 % , గవర్న మెంట్ ఆదేశాల ప్రకారమని 19.2 % , వ్యాక్సిన్ కనిపెట్టిన తర్వాతే ఓపెన్ చేయాలని 82.9 % మంది పేరెంట్స్ చెప్పారు .
- “ ఆన్లైన్ క్లాసులతో పిల్లలు నేర్చుకునేది తక్కువ , మాపైనే ఎక్కువ బర్డెన్ పడుతోంది .
- వీడియో క్లాసెస్ యూజ్ ఫుల్ గా లేవు . అదేపనిగా గ్యాడ్జెట్స్ చూస్తుండడం వల్ల ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి
- " హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ సర్వేలో పేరెంట్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఇది .
- లాక్ డౌన్లో ప్రైవేట్ స్కూల్ మేనేజ్ మెంట్స్ తీరు , ఆన్లైన్ క్లాసులు , స్కూల్స్ రీ ఓపెన్ తదితర అంశాలపై సిటీలో ఈ సర్వే చేశారు .
- టీచర్స్ చెప్పేది తక్కువ .. ఇచ్చే హోంవర్క్ ఎక్కువ
- అన్ని ఫీజులు కట్టాలంటూ రూల్స్ బ్రేక్ చేస్తున్న ప్రైవేట్ స్కూల్స్
- కిందటేడు కంటే 50 % ఫీజు అదనం
- వ్యాక్సిన్ వచ్చాకే రీ ఓపెన్ చేయాలన్న 82.9 % మంది
- హెచ్ఎస్ పీఏ సర్వేలో తెలిపిన పేరెంట్స్
స్కూల్ కి వెళ్తే ట్యూషన్ , ట్రాన్స్ పోర్టేషన్ , లైబ్రరీ , మెస్ , a యాన్యువల్ , ఆక్టివిటీస్ , టర్మ్ . ఇలా పలు రకాల ఫీజులను మేనేజ్ మెంట్స్ వసూలు చేస్తాయి . కరోనా టీ ఎఫెక్ట్ తో ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు మాత్రమే చెప్తు న్నారు . టీచర్స్ చెప్తున్న దానికే ట్యూషన్ ఫీజు తీసుకో ను వాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది . కిందటేడు ఫీజులే కంటిన్యూ చేయాలని స్పష్టం చేసింది . ప్రైవేట్ పి . స్కూల్స్ మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు . నే ట్యూషన్ ఫీజుతో పాటు అన్నీ పేచేయాలంటున్నా యని హెచ్ఎస్పీఏ సర్వేలో పేరెంట్స్ తెలిపారు .
ఉపయోగం ఉందా అంటే ...
టీచర్లు పిల్లలకు ఇచ్చే అసైన్మెంట్స్ బాధ్యతను పేరెంట్స్ పైనే వేస్తున్నారు . క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి , హోమ్ వర్క్ చేయించే వరకు తల్లిదండ్రులే అన్నీ చూసుకుని టీచర్స్ కి మెయిల్ , వాట్సాప్ లో పం పిస్తున్నారు . ఆన్లైన్ క్లాసుల ద్వారా పిల్లలు చదువు నేర్చుకుంటున్నారని మీరు భావిస్తున్నారా ? అనే ప్ర శ్నకు 90 % మంది ఎలాంటి యూజ్ లేదని చెప్పారు
స్కూల్స్ రీ ఓపెన్ పై ..
ఆగస్ట్ లోస్కూల్స్ ఓపెన్ చేసే అవకాశాలున్నా , ఇ లాంటి పరిస్థితుల్లో వద్దంటున్నారు . పేరెంట్స్ . స్కూల్స్ రీఓపెన్ పై ప్రశ్నించగా , డిఫరెంట్ రెస్పాన్స్ వచ్చింది . జూలో ఓపెన్ చేయాలని 0.9 % , జులైలో అని 5.5 % , లాక్ డౌన్ ఎత్తేశాక అని 3.4 % , గవర్న మెంట్ ఆదేశాల ప్రకారమని 19.2 % , వ్యాక్సిన్ కనిపెట్టిన తర్వాతే ఓపెన్ చేయాలని 82.9 % మంది పేరెంట్స్ చెప్పారు .
0 Response to "This is the only option that 90% of parents with no online use have"
Post a Comment