Joint examination for IIIT admission
ట్రిపుల్ ఐటీ ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష
2020-21 విద్యా సంవత్సరానికి ఏపీ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల విధానం మారనుంది. ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించి, మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికిగాను ఆర్జీయూకేటీ చట్టంలోని సెక్షన్ 13(4)లో మార్పులు చేశారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ను పదో తరగతి సిలబస్ మేరకే నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ సతీశ్చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.
- ఈ ఏడాది ట్రిపుల్ ఐటీ కోర్సులలో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ట్రిపుల్ ఐటీ కాలేజీలలో పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించేవారు.
0 Response to "Joint examination for IIIT admission"
Post a Comment