AP: Soon 8,402 posts will be filled in the secretariats
ఏపి: త్వరలో సచివాలయాల్లో 8,402 పోస్టుల భర్తీ
గ్రామ, వార్డు సచివాలయాల్లో 8,402 ఖాళీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి రామచంద్రారెడ్డి వెల్లడించారు. సచివాలయంలో మంగళవారం ఆయన ఆ శాఖ కార్య క్రమాలపై ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, స్వచ్ఛాంధ్ర సంస్థ మేనేజింగ్ డైరెక్టరు సంపత్ కుమార్, ఇతర అధికారులతో కలిసి సమీక్షించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ క్యాలెండర్ ప్రకారం సచివాలయాల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఎంపీడీవోల పదోన్నతులపై ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
Age relaxation upto 45 years
ReplyDeletePlease notify me about government jobs
ReplyDeleteIs it! that meant written test is conducting again right
ReplyDeletePlease notify to me
ReplyDeletePlease notify to me gnm pots
ReplyDelete