New tariff on electricity
విద్యుత్ కొత్త టారిఫ్ ఆర్డర్ ను విడుదల. చేసిన రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి
గృహ అవసరాలకు మూడు కేటగిరి లు గా వినియోగదారుల విభజన.
A.గ్రూప్
- 75 యూనిట్ ల కంటే తక్కువవినియోగదారులు. 0-50 యూనిట్ కి రూ.1.45
- 51-75 యూనిట్ లకు
- రూ.2.60
B.గ్రూప్
- 75 నుంచి 225 యూనిట్ల వినియోగం
- 0-50 వరకు రూ.2.60
- 51-100 రూ.2.60
- 101-200 రూ.3.60
- 201-225 రూ.6.90
C. గ్రూప్
- 225 యూనిట్ల పైబడిన వినియోగదారులు.
- 0-50 రూ.2.65
- 51-100 రూ.3.35
- 101-200 రూ.5.40
- 201-300 రూ.7.10
- 301-400 రూ.7.95
- 401-500 రూ.8.50
- 500 యూనిట్లకు మించి రూ.9.90
గమనిక
- గృహ వినియోగ దారునికి ఇకపై కనీస చార్జీలు ఉండవు.
- ఆ స్థానంలో ఒక కిలో వాట్ కి పది రూపాయలు చార్జీ
- ఫంక్షన్ హాళ్లకు కూడా ఇకపై నిర్దిష్ట చార్జీలు ఉండవు.
- 500 యూనిట్ లకు మించి వినియోగించే వారికి స్మార్ట్ మీటర్లు ఆప్ట్ చేసుకునే అవకాశం.
0 Response to "New tariff on electricity"
Post a Comment